ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల మల్టీపర్పస్ అసిస్టెంట్ ,జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, వాచ్మెన్, అటెండర్

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) 2022-23 సంవత్సరానికి గానూ బ్యాక్‌లాగ్ (మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్/జూనియర్ టెక్నికల్ ఆఫీసర్/ఫౌంటెన్ క్లీనర్/బోర్ వెల్ క్లీనర్/వాచ్‌మెన్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అర్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీహెచ్‌ఏ (ఎం) కోర్సు, ఇంటర్ ఒకేషనల్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ-ఎం), డిప్లొమా(సివిల్ ఇంజనీరింగ్‌) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు :

జులై 1, 2022 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య మైన తేదీలు :

ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 9, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌లో అప్లికేషన్లను సమర్పించవల్సి ఉంటుంది.

సెలక్షన్ విధానం :

విద్యార్హతలు, వయసు, వైకల్యం పర్సెంట్‌, ఎంప్లాయిమెంట్‌ సీనియారిటీ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

జీతం :

అర్హత సాధించిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.1,18,390ల వరకు జీతంగా చెల్లిస్తారు.


——————————————————————–
◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

 

 

 

 

 

 

English Hindi Telugu